Friday, June 10, 2016
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, చిటికెడు చందనంపొడి, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కోమలంగా తయారవుతుంది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment