Saturday, June 11, 2016
ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment