Friday, June 10, 2016

సౌందర్య చిట్కా

Posted by Unknown


 సౌందర్య చిట్కా 
రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, చిటికెడు చందనంపొడి, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కోమలంగా తయారవుతుంది.

0 comments:

Post a Comment